22వ రౌండ్ తర్వాత బీజేపీ ఆధిక్యం 1,058

by  |
22వ రౌండ్ తర్వాత బీజేపీ ఆధిక్యం 1,058
X

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో 22వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్ లో బీజేపీ 61,119, టీఆర్ఎస్‌కు 60,061 కాంగ్రెస్‌కు 21,239 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి 1,058 ఓట్లతో ముందంజలో ఉన్నారు.


Next Story

Most Viewed