జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళన

by  |
జాంబాగ్‌ డివిజన్‌లో బీజేపీ ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్‌లో ఓట్ల లెక్కింపుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బూత్‌ నెంబర్ 8లో 471ఓట్లు పోలైతే, బాక్స్‌లో 257 మాత్రమే ఉన్నాయని, గల్లంతైన ఓట్లపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని తెలిపిన అధికారులు.. మళ్లీ ఓట్లను లెక్కించి 257మాత్రమే ఉన్నాయని స్పష్టం చేయడం గొడవ సద్దుమణిగింది.

Next Story

Most Viewed