- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ కూకట్పల్లిలో బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం దాడి చేశారు. రాళ్లు, బీరు సీసాలతో దుండగులు చెలరేగిపోయారు. కాగా స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని సదరు బీజేపీ కార్యకర్తలు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story