- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొత్త బోధనాస్పత్రి స్థల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. బోధనాస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మించాలనుకోవడమే దీనికి కారణమని తెలిపారు. నంద్యాలలోనే వేరే స్థలంలో బోధనాస్పత్రిని నిర్మించాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.
Next Story