- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చైనాకు అతిపెద్ద పోటీదారు భారత్ మాత్రమే అని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. తల్లిదండ్రులను పొరుగువాళ్లను మనం ఎంపిక చేసుకోలేమని..భారత్కు దేవుడు అన్ని ఇచ్చాడన్నారు. అందులో భాగంగానే పొరుగుదేశాలుగా చైనా. పాకిస్తాన్లను కూడా ఇచ్చాడని చెప్పారు. ఆక్రమణలు చేయడమే చైనా స్వభావమని, వారికి ఎదురునిలబడి గాల్వన్ లోయలో భారత సైనికులు గట్టిగా నిల్చున్నారన్నారు. ఇప్పటికీ వెనక్కి వెళ్లాలనే గట్టిగా చెబుతున్నామని ఆయన హెచ్చరించారు.
Next Story