- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వైరా మండల కేంద్రంలో శనివారం ఉదయం బీజేపీ నేత నెలవెల్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రామారావు తీవ్రంగా గాయపడగా.. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రామారావు మృతి చెందారు. వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ నేత హత్య జరగడంతో టెన్షన్ నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story