సరుకులకు ఎగబడి.. సామాజిక దూరం మరచి

by Shyam |   (  Updated:2020-04-25 03:23:26  IST  )

<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సరుకులు పంపిణీ కార్యక్రమం లాక్‌డౌన్ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించింది. 300 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేయగా ఒక్కసారిగా గుమిగూడారు. సరైన ఏర్పాటు చేయకుండా కార్యక్రమం నిర్వహించటంతో సరుకులు తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన విమర్శలకు దారి తీసింది. Tags: Nalgonda,Essential goods,Municipal workers,Bjp</p>

సరుకులకు ఎగబడి.. సామాజిక దూరం మరచి
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సరుకులు పంపిణీ కార్యక్రమం లాక్‌డౌన్ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించింది. 300 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేయగా ఒక్కసారిగా గుమిగూడారు. సరైన ఏర్పాటు చేయకుండా కార్యక్రమం నిర్వహించటంతో సరుకులు తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన విమర్శలకు దారి తీసింది.

Tags: Nalgonda,Essential goods,Municipal workers,Bjp

Next Story