- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బొప్పాపూర్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొగుట మండలం తుక్కాపూర్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు వేశారు. ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Next Story