టీఆర్ఎస్‌పై బీజేపీ ఫిర్యాదు

by  |
టీఆర్ఎస్‌పై బీజేపీ ఫిర్యాదు
X

దిశ, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయం చేస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నారాయణ ఫిర్యాదు చేశారు. శనివారం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో, ఫోటోలను సాక్ష్యంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

tags : BJP, complains, against TRS, MLC elections,


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed