- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ డీజీపీకి సోము వీర్రాజు వార్నింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : రామతీర్థ ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డీజీపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ సోమువీర్రాజు ఓ లేఖ రాశారు. విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర లేదని, దోషులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావాతో […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : రామతీర్థ ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డీజీపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ సోమువీర్రాజు ఓ లేఖ రాశారు.
విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర లేదని, దోషులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
Next Story






