ఏపీ డీజీపీకి సోము వీర్రాజు వార్నింగ్

by  |
ఏపీ డీజీపీకి సోము వీర్రాజు వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రామతీర్థ ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డీజీపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ సోమువీర్రాజు ఓ లేఖ రాశారు.

విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర లేదని, దోషులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.



Next Story

Most Viewed