- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రామతీర్థ ఆలయంలోని విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డీజీపీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ సోమువీర్రాజు ఓ లేఖ రాశారు.
విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర లేదని, దోషులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెళ్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
Next Story