- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపు కార్యకర్తలదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్త శ్రీనివాస్కు అంకింతం చేస్తున్నట్లు ప్రకటించారు. రఘునందన్రావు విజయం ఖరారు అయిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ప్రజలు చైతన్య వంతులని, బీజేపీ విజయం కోసం కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇప్పటి నుంచి కేసీఆర్కు చుక్కలు చూపెడుతామన్నారు. రాష్ట్రంలో రజాకారుల పాలనకు చరమగీతం పాడుతామని వెల్లడించారు.
Next Story