నేడు ధర్నా చేయాలని బీజేపీ పిలుపు.. ఎందుకో తెలుసా..?

by  |
నేడు ధర్నా చేయాలని బీజేపీ పిలుపు.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలు చోట్ల ముఖ్యనేతలు పాల్గొనే అవకాశముంది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న ఈ సమయంలో ప్రజల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం సరికాదని, వెంటనే వాటిని మాఫీ చేయాలని బీజేపీ పిలుపు ఇచ్చిన విషయం విధితమే.

Next Story

Most Viewed