- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ,అదిలాబాద్ : ఈ నెల 17న నిర్మల్ జిల్లాలో అమిత్ షా పర్యటనకు రానున్న సందర్భంగా ఓ పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి.. స్వాగత ఫ్లెక్సీ లను జిల్లా కేంద్రంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చిత్రాలు ఉన్నాయి . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ చిత్రాలు లేకపోవడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలో పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. ప్రోటోకాల్ పాటించకుండా రాష్ట్ర , జిల్లా అధ్యక్ష ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story