- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తిరుమలాయపాలెం: సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని తిరుమలాయపాలెం మండలం కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు చావా కిరణ్, నున్నా రవి తదితరులు పాల్గొన్నారు.
Next Story