- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కడక్నాథ్ కోళ్ల వ్యాపారానికి చుక్కెదురైంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆసక్తిగా సొంత ఫామ్హౌస్లో కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని మొదలు పెట్టాలనుకున్న ధోనీ.. 2020 ఆగస్టులో కడక్నాథ్ 2వేల కోడి పిల్లలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బర్డ్ ప్లూ ధోనీ వ్యాపారానికి బ్రేక్ వేసింది. మధ్యప్రదేశ్లోని ఓ రైతుకు ధోనీ ఫామ్హౌస్ మేనేజర్ ఆర్డర్ ఇచ్చిన ఫౌల్ట్రీలో బర్డ్ ప్లూ నిర్ధారణ కావడంతో కోళ్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకొని పూడ్చిపెట్టింది.
Next Story