హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్య దుర్మరణం

by  |
Madhulika Rawat
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడులోని సులూరు ప్రాంతంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ సతీమణి, డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధులిక రావత్ దుర్మరణం చెందారు. మొత్తం హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నట్లు గుర్తించగా.. ఇప్పటికే 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ 13 మందిలో కొన్ని డెడ్ బాడీలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు, వాటిని డీఎన్ఏ టెస్టు ద్వారా గుర్తించనున్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed