- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇకపై ప్రతిరోజూ విధులకు హాజరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వాలంటీర్లకు ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు లేదా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సంబంధించిన విధివిధానాలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
Next Story