- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పంచాయతీ బిల్ కలెక్టర్ రచ్చరవి(53) మృతి చెందాడు. బుధవారం ఆఫీస్కు బయలుదేరే సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. మృతుడు బొర్గం గ్రామంలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు మృతుడి ఇంటి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Next Story