దొంగ ప్రాణం తీసిన బైక్

by  |
దొంగ ప్రాణం తీసిన బైక్
X

దిశ, షాద్‌నగర్: దొంగిలించిన బైక్ దొంగ ప్రాణాల్ని తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన శివ(22) అనే యువకుడు బైకులను చోరీ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పలు బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ పల్సర్ బైక్‌ను దొంగిలించాడు. అనంతరం బుధవారం కిషన్‌నగర్ సమీపంలో అదై బైక్ మీద వెళ్తు అదుపుతప్పడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.



Next Story