- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్నగర్: దొంగిలించిన బైక్ దొంగ ప్రాణాల్ని తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన శివ(22) అనే యువకుడు బైకులను చోరీ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పలు బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ పల్సర్ బైక్ను దొంగిలించాడు. అనంతరం బుధవారం కిషన్నగర్ సమీపంలో అదై బైక్ మీద వెళ్తు అదుపుతప్పడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Next Story