- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
దిశ, అశ్వారావుపేట టౌన్ : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై చల్లా అరుణ కథనం ప్రకారం.. వడ్డే రంగాపురం గ్రామానికి చెందిన మడివి నారాయణ(45) అనే వ్యక్తి వినాయకపురం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుం డగా ఆసుపాక గ్రామం మూలమలుపు వద్ద భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో బైకుతో పాటు వాహనదారుడు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.