- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: రిపేర్ కోసం బైక్ను వెల్డింగ్ షాపులో ఇచ్చాడు ఓ వ్యక్తి. బైక్ స్టాండ్కు వెల్డింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెద్దమ్మ గూడెంకు చెందిన సాయి అనే వ్యక్తి తన బైక్ను రిపేర్ నిమిత్తం వెల్డింగ్ షాపులో ఇచ్చాడు. తీర బైక్ స్టాండుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
Next Story