- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : బీహార్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ నెల 15వ తేదీ వరకూ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ కరోనా కేసులు తగ్గకపోవడంతో లాక్డౌన్ను ఈనెల 25వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
आज सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ बिहार में लागू लॉकडाउन की स्थिति की समीक्षा की गयी। लॉकडाउन का सकारात्मक प्रभाव दिख रहा है। अतः बिहार में अगले 10 दिनों अर्थात 16 से 25 मई, 2021 तक लॉकडाउन को विस्तारित करने का निर्णय लिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 13, 2021
Next Story