- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
బీహార్లో మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 243 స్థానాల్లో తొలివిడతగా 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తొలివిడతలో జేడీయూ-41, బీజేపీ-29, ఆర్జేడీ- 42, కాంగ్రెస్-20, ఎల్జేపీ-41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.
Next Story