- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : బంగాళాఖాతంలో అప్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు పక్కనే ఉన్న తిరుపతిలోనూ ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రకటించగా.. తాజాగా తిరుమల ఘాట్ రోడ్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు. తిరుమలలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రెండు ఘాట్ రోడ్లను గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు సహకరించాలని కోరారు.
#BREAKING and imp news for #Tirumala Devotees.
FOLLOWING INCLEMENT WEATHER CONDITIONS BOTH FIRST AND SECOND GHAT ROADS REMAINS CLOSED FROM 8PM OF 11-11-2021 TO 6AM OF 12-11-2021. Devotees asked to leave. #AndhraPradesh #Rains
— krishnamurthy (@krishna0302) November 11, 2021
Next Story