- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో ప్రముఖ హీరోయిన్ , బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ మొక్కలు నాటారు. దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటినట్లు ఆమె తలిపారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జోగినపల్లి సంతోష్ కుమార్ను ప్రేరణగా తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటినట్లు చెప్పారు. అడవులు , పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నారు. అనంతరం మరో నలుగురు మేకప్ ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని మోనాల్ గజ్జర్ చాలెంజ్ విసిరారు.
Next Story