- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ , వెబ్డెస్క్: భారత న్యాయస్థాన చరిత్రలోనే ఎన్నో ఏళ్లుగా సాగిన వివాదాస్పదమైన కేసు అయోధ్య భూమి.. రామ మందిరానికే చెందుతుందని గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ మందిర నిర్మాణానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. ఆగస్టు 5న మందిర నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహిస్తామని రామ జన్మ భూమి ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా, ఈ పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించే యోచనలో ట్రస్ట్ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story