- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోసం గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇంకా కానరావడం లేదంటూ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన పలువురు తమ ఎంపీ బండి సంజయ్ తమ ఊరికి రావడంలేదని, తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలుపుతున్నారు. ‘ఎన్నికలప్పుడు అది చేస్తా.. ఇది చేస్తానంటివి, కరోనా సమయంలో కూడా కానరావడంలేదు, గెలిచినంక ఒక్క ఊరికి కూడా రాకపోతివి, నిన్ను చూసి ఏడాదవుతోంది’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు.
Next Story