- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సాదాసీదాగానే గణేష్ చతుర్థి జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది. సోమవారం ఈ ఉత్సవ సమితి మీడియాతో మాట్లాడింది. సామూహిక నిమజ్జనాన్ని విరమించుకుంటున్నట్లు పేర్కొన్నది. వినాయక మండపాలకు ఎవరి అనుమతి అవసరంలేదని, దేవుడిని పూజించేందుకు పర్మిషన్ అవసరంలేదని పేర్కొన్నది. ఎత్తులపై పోటీ పడకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, తక్కువ మందితో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలని, మండపాల వద్ద నలుగురికి మించి ఎక్కువమంది ఉండొద్దని పేర్కొన్నది.
Next Story