- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సంచార వాహనాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచార వాహనం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహణకు ఈ సంచార వాహనం చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్ చక్ర వర్తి, జిల్లా వైద్యాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story