- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం, నర్సాపురం గ్రామానికి చెందిన నునావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ వాగుదాటుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పందించారు. ఘటనపై సమగ్ర వివరాలు అందించాలని, ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కపుడు తనకు తెలియచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పురిటి నొప్పులతో బాధపడుతూ వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో బంధువులు ఆమెను భూజాలపై మోసుకుని మల్లన్న వాగును దాటించారు.
Next Story