- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి కంట్రోల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రానికి 20లక్షల వ్యాక్సిన్ డోసులను పంపించాలని అందులో కోరారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
Next Story