ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ..

by  |
ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి కంట్రోల్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రానికి 20లక్షల వ్యాక్సిన్ డోసులను పంపించాలని అందులో కోరారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed