- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గోదావరిఖని : గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. గోదావరిఖని 25 వ డివిజన్లోని బెల్టు షాపులో జోరుగా మద్యం అమ్మకాలను సాగిస్తూనే మరోవైపు మాంసం అమ్మకాలను కొనసాగించారు. అయినా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సదరు బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఇలా బంద్ వచ్చిన సమయంలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ, బెల్ట్ షాప్ను కొనసాగిస్తున్నా కనీసం అధికారులు అటువైపు చూడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా బెల్ట్ షాప్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Next Story