- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బెల్లంపల్లి: టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మద్ది కిషోర్ గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. కిషోర్ మృతి పట్ల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మధు కిషోర్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. పార్టీ పరంగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, జక్కుల శ్వేత తదితరులు కిషోర్కు నివాళి అర్పించారు.
Next Story