'మేం 3 గంటల వరకే ఉంటాం..'

by  |
మేం 3 గంటల వరకే ఉంటాం..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బేగంబజార్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఓ నిర్ణయానికి వచ్చింది. బేగంబజార్ హోల్ సేల్ మార్కెట్ లో నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు తీర్మానించారు.



Next Story

Most Viewed