- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బేగంబజార్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఓ నిర్ణయానికి వచ్చింది. బేగంబజార్ హోల్ సేల్ మార్కెట్ లో నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు తీర్మానించారు.
Next Story