- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎంతకీ తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ జనరల్ బజార్ను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహాలో బేగంబజార్ను కూడా మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్లో సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నారు.
Next Story