- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అన్ని దేశాలు తమ దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి ఆఫర్లు ఎక్కువగా ప్రకటిస్తున్నారు. ఇటీవల వ్యాక్సిన్ వేయించుకుంటే లాటరీ టికెట్, నగదు ఇస్తామని ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా ఏకంగా వ్యాక్సిన్ వేయించుకుంటే ఫ్రీగా బీర్లు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అమెరికాలోని కొన్ని సంస్థలు ఈ ఆఫర్ ప్రకటించాయి. అటు వ్యాక్సిన్ వేయించుకుంటే గవర్నర్ దంపతులతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పిస్తామని న్యూయార్క్ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది.
Next Story