- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో వన్య జీవులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. కాలినడకన వెళ్లే భక్తులకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల ఓ చిరుత రోడ్డుపై వెళ్లే వాహనదారులపై దాడి చేసిన విషయం విదితమే. కాగా మంగళవారం సాయంత్రం తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలుగుబంటి దర్శనమిచ్చింది.
రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బందికి… ఎలుగుబంటి తారసపడింది. అది నేరుగా పెట్రోలింగ్ వాహనం వద్దకే రావడంతో వాహనాన్ని ఆపిన సిబ్బంది దానిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేసారు. మెల్లగా వాహనాన్ని దానివెంటే నడుపుతూ అడవిలోకి మళ్లించారు.
Next Story