- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ, వెబ్డెస్క్ :
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గుడిబండ మండలం ఫలారం గ్రామంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రఘు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రఘును స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story