నిరుపేదల పట్ల ఉదారత చూపాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: రెక్కాడితే డొక్కాడని దినసరి కూలీలను ప్రభుత్వ ఆదుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యలో భాగంగా లాక్‌డౌన్ చేయడంతో దినసరి కూలీల జీవనం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 12కేజీల బియ్యం, రూ.1500 నగదును స్వాగతిస్తున్నామని, అయితే తెల్లరేషన్ కార్డు లేని దినసరి కూలీలు, కార్మికులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు.

Tags: cpi, cpm venkat reddy,veerabhadram,labor, white ration card

Next Story

Most Viewed