బిగ్‌న్యూస్.. ఐపీఎల్‌లో కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ

by  |
బిగ్‌న్యూస్.. ఐపీఎల్‌లో కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి మరో గుడ్‌న్యూస్ వెలువడింది. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో కొనసాగుతున్న 8 జట్లకు తోడుగా మరో రెండు జట్లు చేరాయి. ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో‌‌ జట్లను బీసీసీఐ ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, అహ్మదాబాద్‌ జట్టుకు అదానీ గ్రూప్, లక్నో జట్టుకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌లు యాజమానులుగా ఉండటం విశేషం.

ఏ జట్టు ధర ఎంతంటే..!

అహ్మదాబాద్ టీమ్ ధర రూ. 5,600 కోట్లు
లక్నో జట్టు ధర రూ. 7,090 కోట్లు


Next Story

Most Viewed