వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టు ప్రకటన

by  |
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. అలాగే ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు కూడా భారత జట్టును ప్రకటించింది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, పూజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహనే(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్(ఫిట్ నెస్‌ క్లియరెన్స్‌ను బట్టి), వృద్ధిమాన్ సాహ(ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను బట్టి)

Next Story