- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలింపిక్స్లో విజేతలుగా నిలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఇప్పటికే ఆయా ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1కోటి ఇవ్వనున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ జై షా తెలిపారు.
సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను, రమికుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50లక్షలు చెల్లిస్తామన్నారు. ఇక కాంస్యం సాధించిన పీవీ సింధు, లవ్లీనా, భజ్ రంగ్ పూనియాలకు రూ.25 లక్షల చొప్పున.. పురుషుల హాకీ జట్టుకు మాత్రం రూ.1.25 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Next Story