- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కుల గణనకు మద్ధతివ్వండంటూ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్లక్మణ్ను బీసీ సంఘాలు కోరాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో బీసీ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో బీసీ కులగణన జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. దీని కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరపాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్గౌడ్, కనకాల శ్యామ్, జాజుల లింగం, మాదేశి రాజేందర్, గూడూరు భాస్కర్, బండిగారి రాజు గౌడ్, నాగరాజు, రాంప్రసాద్, సాయి పవన్, రాజేష్, సాయి తేజ, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story