- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ , హైదరాబాద్: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభించబడిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇనిస్టిట్యూట్ 20వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆవరణలోని మాజీ సీఎం నందమూరి తారక రామారావు, బసవతారకం ల విగ్రహాలకు హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ లు ఇనిస్టిట్యూట్ అందిస్తున్నసేవలను కొనియాడారు. ఈ మేరకు వారు ప్రత్యేకంగా లేఖ రాశారు.
Next Story