- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణేలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అదే సమయంలో నేటి నుంచి వారం రోజుల పాటు పుణే బార్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా అన్ని ఫంక్షన్లకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story