- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు విలువ పరంగా 25 శాతం తగ్గి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన బ్యాంకు మోసాలు విలువ పరంగా రూ. 1.85 లక్షల కోట్లు. సంఖ్య పరంగా 15 శాతం క్షీణించి 7,363కు చేరుకున్నాయి. మొత్తం మోసాల్లో 59 శాతానికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మోసాలు రూ. 81,901 కోట్లుగా ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల మోసాలు 33 శాతం తగ్గి రూ. 46,335 కోట్లుగా నమోదయ్యాయి. రుణాల పోర్ట్ఫోలియోలో సంఖ్య, విలువ పరమైన మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఆన్లైన్ మోసాల సంఖ్య 34.6 శాతం పెరిగాయి.
Next Story