బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం..

by  |
బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం..
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో పది మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. సదాశివ కోన జలపాతానికి విహారయాత్ర నిమిత్తం వారంతా వెళ్లారు. కాగా ఆదివారం నుంచి వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story