- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో పది మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. సదాశివ కోన జలపాతానికి విహారయాత్ర నిమిత్తం వారంతా వెళ్లారు. కాగా ఆదివారం నుంచి వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story