- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. తనపై గూండాలతో దాడి చేయించాడని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న భూవివాదానికి సంబంధించి ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.
Next Story