- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ మల్లేశ్పై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. 24గంటల డెడ్లైన్ విధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో జనగామకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలను కలవనున్న బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
Next Story