- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ను అభినందించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంజయ్ చేరుకున్నారు. బండి సంజయ్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. బీజేపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నిండింది.
Live: SRR College, Karimnagar. https://t.co/iMf9ALCZM4
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 2, 2021
Next Story