బ్రేకింగ్.. కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్.. ఫుల్ జోష్‌లో కేడర్‌

by  |
బ్రేకింగ్.. కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్.. ఫుల్ జోష్‌లో కేడర్‌
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను అభినందించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి సంజయ్ చేరుకున్నారు. బండి సంజయ్ రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. బీజేపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నిండింది.



Next Story

Most Viewed